కడెం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి స్థాయి..
నిజాంసాగర్లో భారీగా వరదనీరు..
గోదావరిలో సైతం పెరుగుతున్న నీటిమట్టం..
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సిఎస్ హెచ్చరిక
వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.42 అడుగుల వద్ద...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...