Tuesday, May 21, 2024

criket news

ప్రతి రోజూ ఆ అవకాశం రాదు: సన్నీ

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (97 బంతుల్లో 103 నాటౌట్‌ 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుత సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ?విరాట్‌ సెంచరీ చేసినా.. విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సెంచరీ చేసేందుకే స్ట్రయిక్‌ రొటేట్‌ చేయకుండా స్వార్ధంగా ఆడాడని, విరాట్‌ సెంచరీకి అంపైర్‌...

టీమిండియాను ఓడిస్తే ఒక క్రికెటర్‌తో డేట్‌ చేస్తా

బంగ్లా ఆటగాళ్లకు పాక్‌ నటి బంపర్‌ ఆఫర్‌ వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్‌ అహ్మదాబాద్‌ లో మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ లో పాక్‌ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్‌ పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఓటమి నుంచి పాకిస్థానీలు ఇంకా తేరుకోవడం లేదు. మరోవైపు...

తొలి వికెట్ కోల్పోయిన అఫ్ఘానిస్థాన్..

వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా.. ఢిల్లీ వేదికగా నేడు భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొద‌ట‌ బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్‌కు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. అఫ్ఘానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(22)ను బుమ్రా ఔట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు. దీంతో అఫ్ఘానిస్థాన్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -