డిప్యూటేషన్ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్
జీహెచ్ఎంసీలోని రాజేంద్రనగర్ సర్కిల్లో కమీషన్లు కంపల్సరీ.!
కాంట్రాక్టర్ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్ అడ్వైజర్
బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే
ఏడాదిగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయని జీహెచ్ఎంసీ
బిల్లులో పర్సంటేజీ ఇస్తే పని అయిపోయినట్టే
లంచం ఇచ్చినోళ్లకు మాత్రమే బకాయిలు క్లీయర్
నాసిరకం పనులకు 20శాతం వరకు కమీషన్ వసూలు
ఆదాబ్ చేతిలో జనార్థన్ లంచాల...
16వ అధ్యాయం ప్రకటన..
భవిష్యత్తు కోసం 1 మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలకు సాధికారత..
ముంబై :వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ యొక్క పిల్లల బ్రాండ్లు కార్టూన్ నెట్ వర్క్, పోగో భారతదేశంలో స్కూల్ కాంటాక్ట్ ప్రోగ్రాం యొక్క 16 వ ఎడిషన్ను ఆవిష్కరించడానికి థ్రిల్లింగ్గా ఉన్నాయి. నిమగ్నతను పెంపొందించడం, ప్రేరణను వెలిగించడంపై దృష్టి సారించిన ఎస్సీపీ...
సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తిరందాసు సంతోష్ కుమార్..
సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతన పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలి నిర్వహించి.. తదనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...