4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని డిమాండ్
హైదరాబాద్: తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించి.. మరోసారి మూల్యాంకనం చేయాలని పోలీస్ నియామక మండలిని ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రశ్నలను తెలుగులో అనువాదం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...