Sunday, May 12, 2024

checkpost

రాజేంద్రనగర్ లో భారీ పట్టుబడిన గంజాయి

80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ బృందం విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఇద్దరు నిందితుల అరెస్ట్… పరారీలో మరో ఇద్దరు తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల ముందు పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో 80 కేజీల గంజాయిని...

రూ. 3కోట్ల నగదు పట్టివేత…

వాడపల్లి సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద కారులో హవాలా సొమ్ము స్వాదీనం.. మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలోని వాడపల్లి రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులో ఆదివారం తెల్లవారుజామున కారులో తరలిస్తున్న సుమారు మూడు కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. పోలింగ్‌ నియమావళిలో భాగంగా పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున...

రూ.19.5 లక్షల విలువగల గంజాయి పట్టివేత

కొత్తగూడెం : వాహనాల తనిఖీలో భాగంగా రూ.19.5లక్షల విలువ గల 78కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం ఎఎస్పీ పరితోష్‌పంకజ్‌ ఉత్తర్వుల మేరకు బుధవారం ఉదయం ఆర్‌టిఎ చెక్‌పోస్ట్‌, కూనవరం రోడ్డు వద్ద ఎస్‌ఐ పివిఎన్‌.రావు , అందాసు హరీష్‌లు బలెనో కార్లో 40కిలోలు, వెనుక వస్తున్న టాటా ఇండిగోకార్లో 38కిలోల గంజాయితో చిత్రకొండ,...

చెక్‌ పోస్టులో రూ.17 లక్షల విలువైన గంజాయి పట్టివేత

వైరా : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 17 లక్షల రూపాయల విలువైన గంజాయిని శుక్రవారం వైరా పోలీసులు పట్టుకున్నారు.కారులో అక్రమంగా తరలిస్తున్న 87 కేజీల గంజాయి తో పాటు ఈ గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. తెలంగాణలో త్వరలో...

అసాంఘిక కార్యకాలపాల నియంత్రణపై దృష్టి

అక్రమ రవాణా కట్టడికి చెక్‌ పోస్ట్‌ల ఏర్పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా అవగాహనా కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక పర్యవేక్షణ చోరీ సొత్తు రికవరీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ఖమ్మం :నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని పోలీస్‌ కమిషనర్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -