Saturday, May 4, 2024

chandragiri

ఐదుగురు స్మగర్ల అరెస్టు ..

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో సుమారు రూ. కోటీ విలువ గల ఎర్రచందనం దుంగలను, పౌడర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అందిన సమాచారం మేరకు చంద్రగిరి మండలంలో పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ లారీని తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలను పొడిగా చేసి తరలించేందుకు యత్నిస్తున్న వాటిని పట్టుకున్నారు.. ఐదుగురు స్మగర్లును పోలీసులు...
- Advertisement -

Latest News

అమేఠీని వీడిన గాంధీ కుటుంబం

రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్‌ అమేథీలో కాంగ్రెస్‌ సన్నిహితుడు శర్మ పోటీ రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్‌ నామినేషన్లు రాయబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున...
- Advertisement -