అధికారం కోసం తోడేళ్ల ముఠా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ, జనసేన మాయమాటలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపుం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాడి, పంటలు ఇచ్చే నాయకత్వం కావాలా నక్కలు, తోడేళ్ల రాజ్యం కావాలా ప్రజలు...
హైటెక్ సిటీ కట్టాక ఈ అద్భుతం జరిగింది..
ఎలాగైనా జగన్ ను ఓడించాల్సిందే : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు కొనేవాళ్లమని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, హైటెక్ సిటీ కట్టిన తర్వాత రూ.30వేలుగా ఉన్న ఎకరా భూమి రూ.30 కోట్లకు పెరిగిందని టీడీపీ అధినేత నారా...
పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు..
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది : డాక్టర్స్..ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్ చాంబర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేశ్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స పొందుతున్నారు. రాజేంద్రప్రసాద్ను టీటీడీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు....
ఉత్తర్వులు జారీ చేసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.
36 మందితో జాబితా విడుదల.
హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ తెలుగుదేశం పార్టీ - తెలుగు మహిళా రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆ విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...