Friday, April 26, 2024

central

ఇక ఇండియా కాదు..

భారత్‌ తొలి అడుగు వేసిన కేంద్రం.. జి20 ప్రతినిధులకు ఆహ్వానంతో మార్పు ప్రసిడెంట్‌ ఆఫ్ భారత్‌ నుంచి ఆహ్వానాలు భారత్‌ పేరుపై కాంగ్రెస్‌ వంకర బుద్ది మేరా భారత్‌ మహాన్‌ అంటూ అమితాబ్‌ ట్వీట్‌ న్యూఢిల్లీ : ఇండియాను భారత్‌గా మార్చాలన్న ప్రతిపాదనలకు అడుగు పడిరది. మేరా భారత్‌ అన్న పదం రానుంది. ఇండియా ఇక భారత్‌గా మారనుంది. గతంలో ఉన్న...

ధరలకు కళ్లెం వేసేందుకే!

ఉల్లి ఎగుమతులపై కేంద్రం భారీ వడ్డన.. ఇటీవలి వరకు భగ్గుమన్న టమాటా ధరలు ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకం విధింపు డిసెంబరు 31 వరకు వర్తించేలా సుంకం పెంపు తక్షణమే అమల్లోకి ఎగుమతి పన్ను న్యూఢిల్లీ : కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ పన్ను తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది....

ఎన్నికల సమయం సమీపించింది..

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికలు రాష్ట్రాల సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఆయా రాష్ట్రాల్లో బదిలీలు, పోస్టింగులపై నివేదిక ఇవ్వాలన్న సీఈసీ ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించడంపై నిషేధం ప్రస్తుతం ఉన్న పోస్టులో మూడేళ్లకు మించి ఉండరాదని నిబంధన న్యూ ఢిల్లీ, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :మరికొన్ని నెలల్లో...

పుకార్లను నమ్మకండి..

రూ.2వేల నోట్ల మార్పిడిపై స్పష్టతనిచ్చిన ఎస్‌బీఐ.. రిక్వెస్ట్ ఫామ్ నింపాలని, గుర్తింపు పత్రం చూపాలన్నది ఉత్తదే.. రసీదులు, రిక్వెస్టులు ఏమీ అవసరం లేదన్న స్టేట్ బ్యాంక్.. నేరుగా వెళ్లి ఒక విడతలో రూ.20 వేల విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు.. న్యూ ఢిల్లీ : రూ.2 వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -