Monday, May 6, 2024

cases

రెండు కేసుల్లో 25మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

21ఎర్రచందనం దుంగలు, లారీ, రెండు టూవీలర్లు, గొడ్డళ్లు స్వాధీనం అమరావతి : కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో 21ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, 25మంది స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక లారీ, రెండు ద్విచక్ర వాహనాలు, రంపాలు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబుల అధ్వర్యంలో...

గులాబీ గుండెల్లో… గునపం తీర్పులు

మంత్రికి షాక్.. కొత్తగూడెం ఎమ్మెల్యేకు చావు దెబ్బ ఎన్నికల వేళ తలదించుకునే పనులు ముందే చెప్పిన 'ఆదాబ్ హైదరాబాద్ ' అందుకే 11కేసులు.! (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం) తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఓటరు మాత్రమే ప్రశ్నించాడు. అదే 'ఆదాబ్ హైదరాబాద్ 'మాత్రమే వెలుగులోకి తెచ్చింది. అంతే.. అధికార మదం 'తోక తొక్కిన కోతి'లా ఎగిరింది...

సీబీఐ అదుపులో ముగ్గురు రైల్వే ఉద్యోగులు..

ఒడిశా రైలు ప్రమాద కేసు ఘటనలో కీలక పరిణామం.. సాక్ష్యాలు నాశనం చేశారన్న అభియోగాలపై కేసు.. ఇప్పటికి గుర్తించని 42 మృతదేహాలు.. ఎయిమ్స్‌ మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు.. భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. గత నెల 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సవిూపంలో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే....

మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రేమావతిచేతుల మీదుగా ప్రారంభమైన జాతీయ లోక్ అదాలత్

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్- మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి , ప్రేమావతి సూచనల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి అధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో రాజీ...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -