ప్రపంచాన్నిగడగడలాడిరచిన కరోనా వైరస్ మరోసారి జే.ఎన్1 వేరియంట్ రూపములో మన దేశంలో అలాగే మన రాష్ట్రములో కూడా వ్యాపించింది. ఇది రోజు రోజుకు మరింతగా విస్తరించే అవకాశం ఉన్నది. ఇక చాలామంది వైద్యశాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు చెప్పినట్టు ఇది ప్రజా-జీవితంలో అంతర్భాగంకా నుంది. మరీ ఇటువంటి ఆవశ్యక సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో...
దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు
తాజాగా ముగ్గురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు భారత్లో 4170 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి....
కొత్తగా 628 కరోనా కేసులు నమోదు
ఆదివారం కరోనాతో ఒకరు మృతి
కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 4 వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 628 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడిరచారు. కేంద్ర వైద్య, ఆరోగ్య...
భారతదేశం నుండి కరోనా పారిపోయిందని ఎలాంటి భయం లేదని ప్రజలందరూ స్వేచ్ఛగా తిరుగుతుంటే తాజాగా మన దేశంలో విజృంభిస్తున్న కరోనా జే. యన్ 1 వేరియంట్ వేలాదిమంది ప్రజలను కలవర పెడుతోంది. దీంతో అప్రమత్తమైన మన భారత ప్రభుత్వం మన దేశంలో కూడా కరోనా జాగ్రత్తలు విధించేలా ఉన్నట్లు తెలుస్తుంది. కరోనా టీకా వేసుకున్నాక...
వృద్దులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలి
వీలైనంతవరకు ఆరుబయట తిరగరాదు
కరోనా వ్యాప్తితో వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్ : తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. చలి పంజా విసురుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వీలైనంత మేర సాయంత్రం, ఉదయం ఆరుబయట తిరగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తే ఏం కాదని వైద్యులు...
శబరి యాత్రలకు వెళ్లే వారికి హెచ్చరికలు
విజయవాడ : పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ కేసులు 14 నమోదు కాగా, ఏపీలోనూ ఆందోళన మొదలైంది. దీంతో ఆరోగ్యశాఖ అప్పరమత్తం అయ్యింది. అయితే, ఏపీలో ఇప్పటివరకూ కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...
ఒక్క కేరళలోనే 300 కేసులు వెలుగులోకి
ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం
తిరువనంతపురం : దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం…గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే 300 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే కేరళలో కరోనా సోకి ముగ్గురు...
కొత్త వేరియంట్తో ఐదుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో ఐదుగురు చనిపోడం, కొత్త వేరియంట్ ప్రభావం చూపడం కలకలం రేపుతోంది. దేశంలో పలుచోట్ల కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి....
యాచారం, ఇబ్రహీంపట్నంలలో దెబ్బతిన్న రియల్ ఎస్టేట్
తగ్గిన రిజిస్ట్రేషన్లు
అందని ద్రాక్షలా భుముల రెట్లు
రియల్ రంగం పై ఎన్నికల ఎఫెక్ట్
ఇబ్రహీంపట్నం : రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. కరోనా సమయం నుంచి తగ్గుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. భూముల క్రయవిక్రయాల జోరు తగ్గిపోయింది. రియల్ఎస్టేట్ వ్యాపారం ఒడిదుడుకులకు గురవుతున్నది. అక్కడక్కడా లావాదేవీలు జరుగుతున్నా.. గతంలో చేసుకున్న...
గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్మ హమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. దీంతో ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్లు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈజీ. 5 వేరియంట్ అమెరికా, బ్రిటన్ సహా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...