Thursday, May 16, 2024

busienss news

సమీర్‌ కమ్యూనికేషన్స్‌లో శాంసంగ్‌

‘గ్యాలక్సీ ఏఐ ఎస్‌-24’ సిరీస్‌ విడుదల వీఐపీ కస్టమర్లకు అత్యాధునిక ఏఐ ఫోన్ల అందజేత.. హైదరాబాద్‌ : పంజగుట్టలోని సమీర్‌ కమ్యూనికేషన్స్‌లో బుధవారం సాంసంగ్‌ కంపెనీ కొత్తగా రూపొందించిన ‘గ్యాలక్సీ ఏఐ ఎస్‌-24’ సిరీస్‌ మొబైల్‌ ఫోన్లను లాంచ్‌ చేశారు. సాంసంగ్‌ రీజనల్‌ టీం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా బుక్‌ చేసుకున్న వీఐపీ కస్టమర్లకు...

సాంకేతిక పరిజ్ఞానాన్నిఅర్థవంతంగా ఉపయోగించుకోవాలి

93 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో సంబంధాల గురించి అపరాధ భావనతో ఉన్నారని, దీనికి అధిక స్మార్ట్‌ ఫోన్‌ వాడకమే కారణమని వివో స్విచ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అధ్యయనం తెలిపింది.నేటి డిజిటల్‌ యుగంలో, 93 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో సంబంధాల గురించి అపరాధ భావనతో ఉన్నారని, దీనికి అధిక స్మార్ట్‌ ఫోన్‌ వాడకమే...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -