Saturday, July 27, 2024

bribe

పోలీస్ స్టేషన్లోనే లంచం..

రూ. 50 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడిన కానిస్టేబుల్ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వటానికి స్టేషన్ రైటర్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశాడు. దీంతో...

ఏసీబీ చిక్కిన అసిస్టెంట్ కమిషనర్..

మహిళా అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.. మహిళా అధికారి మీనాక్షి ఇంటినుంచి రూ. 65,37,500 నగదు స్వాధీనం. . గోహతి : అసోం స్టేట్ టాక్స్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న మీనాక్షి కాకాటి కాళిత రూ. 4000 లంచం తీసుకుంటుండగా డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్, యాంటీ కరప్షన్ ఆఫ్ అసోం...

కాంట్రాక్ట్ ఉద్యోగి.. కళ్లుచెదిరే ఆస్థులు..

అవినీతి తిమింగలం మధ్యప్రదేశ్‌ లో కాంట్రాక్టు ఉద్యోగి హేమా మీనా.. ఆమె నివాసంలో సోదాలు చేస్తున్న లోకాయుక్త.. జీతం నెలకు రూ.30 వేలు.. వెనకేసిన ఆస్థులు రూ.7 కోట్లు.. రూ.30 లక్షల విలువ చేసే అత్యాధునిక టీవీ.. రూ. కోటితో విలాసవంతమైన ఇల్లు.. అందులో మొబైల్‌ జామర్లు.. 100 కుక్కలు.. గిర్ జాతి పశువులు.. 20 లగ్జరీ కార్ల మెయింటనెన్స్.. గురువారం నుంచి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -