Monday, May 20, 2024

brahmana ikya vedika

నాయీబ్రాహ్మణ కులవృత్తి మీద కేవలం నాయీబ్రాహ్మణులకే హక్కును కల్పించాలి..

డిమాండ్ చేసిన తెలంగాణ నాయీ బ్రాహ్మణా ఐక్యవేదిక.. తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంపాల నర్సయ్య, సింగిరాల వెంకటస్వామిల ఆధ్వర్యంలో మంగళవారం రోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ వర్షం కురుస్తున్నప్పటికి వర్షంలోనే తడుస్తూ నాయీబ్రాహ్మణులు పెద్దఎత్తున క్షౌరవృత్తి మీద పేటెంట్ హక్కును కల్పించాలని ధర్నా చేసి, జిల్లా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -