Wednesday, May 15, 2024

bjp chief

పార్లమెంట్‌ ఎన్నికల్లో మాది ఒంటరి పోరాటం

సర్వేలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలు ఎవరితోనూ పొత్తులు లేవని తేల్చిన కిషన్‌ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌ : జనసేనతో ఇక పొత్తులు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణ లో బీజేపీ ఒంటరిగానే పోటీ...

ప్రచార ఆర్భాటమే తప్ప అభివృద్ధి జరగలేదు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలంగాణలో మాఫియా రాజ్యం: కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార జోరుని బీజేపీ మరింత పెంచింది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, నితిన్‌ గడ్కారీ, నిర్మలా సీతారామన్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో...

చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదన్న కిషన్ రెడ్డి

ఏవైనా ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని వ్యాఖ్య ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి విషయంలో ఇలాగే జరిగిందని వెల్లడి తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేదని స్పష్టీకరణ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాజీ సీఎంను అరెస్ట్ చేసిన విధానం...

గందరగోళం వద్దు, అధిస్టాన నిర్ణయానికి అందరు కట్టుబడి పనిచెయ్యాలి..

వెల్లడించిన బీజేపీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి.. నిబద్దత సమర్థవంతమైన నాయకుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి.. కిషన్ రెడ్డి ఎంతో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న నేత.. బీజేపి అధిష్టానం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.కిషన్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -