కార్యకర్తల కోసం నేతల వెచ్చింపు
హైదరాబాద్ : ఎన్నికలంటే.. ప్రచారం.. ప్రసంగాలే కాదు.. రుచికరమైన వంటకాలతో అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయాల్సిందే. పార్టీ నేతలు.. కార్యకర్తలు.. ప్రచారానికి వెంట నడిచే మహిళలు, పురుషులకు నోరూరించే రుచికరమైన విందు ఉండకపోతే వారంతా వెనక్కి పోతారు. ఫలితంగా ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీకి విపరీతమైన డిమాండ్ పెరిగింది....
రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు..మళ్ళీ వస్తారు మాటల మాంత్రికులు..మభ్యపెట్టే మాటలకు లొంగకుండా..మంచి చేసే నాయకుడికే మన ఓటు..ఈసారైనా నీ ఓటును నిజాయితీ వైపు వేసి,ప్రజల నాయకుడికి అధికారం అప్పగించు..లేదంటే మరో 5 ఏళ్లు పాతాళానికి తొక్కేస్తారు..ఇప్పుడైనా విక్రమార్కుడిలా ఓటు వినియోగించు..అక్రమార్కుల తాట తీసే సర్కారును నిర్మించు..మళ్ళీ బీరు బాటిల్ కో, బిర్యానీ ప్యాకేట్ కో తలొగ్గితే..ప్రమాణాలు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...