కార్యకర్తల కోసం నేతల వెచ్చింపు
హైదరాబాద్ : ఎన్నికలంటే.. ప్రచారం.. ప్రసంగాలే కాదు.. రుచికరమైన వంటకాలతో అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయాల్సిందే. పార్టీ నేతలు.. కార్యకర్తలు.. ప్రచారానికి వెంట నడిచే మహిళలు, పురుషులకు నోరూరించే రుచికరమైన విందు ఉండకపోతే వారంతా వెనక్కి పోతారు. ఫలితంగా ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీకి విపరీతమైన డిమాండ్ పెరిగింది....
రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు..మళ్ళీ వస్తారు మాటల మాంత్రికులు..మభ్యపెట్టే మాటలకు లొంగకుండా..మంచి చేసే నాయకుడికే మన ఓటు..ఈసారైనా నీ ఓటును నిజాయితీ వైపు వేసి,ప్రజల నాయకుడికి అధికారం అప్పగించు..లేదంటే మరో 5 ఏళ్లు పాతాళానికి తొక్కేస్తారు..ఇప్పుడైనా విక్రమార్కుడిలా ఓటు వినియోగించు..అక్రమార్కుల తాట తీసే సర్కారును నిర్మించు..మళ్ళీ బీరు బాటిల్ కో, బిర్యానీ ప్యాకేట్ కో తలొగ్గితే..ప్రమాణాలు...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...