ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి
దేశాన్నికాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో డిప్యూటి సిఎం భట్టి
హైదరాబాద్దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర ఇండియా కూటమి శుక్రవారం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...