డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు..
వీరభద్రీయుల కళారూపాలు తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రతీకలు.
సంచార కులాలు, జాతులు ఐక్యతను ప్రదర్శించి హక్కులు సాధించుకోవాలి.
వీరభద్రీయులకు ఔఇఈ లుగా ప్రభుత్వం ఆర్ధిక చేయూతను అందిస్తున్నది.
మహాత్మా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి, మన పిల్లలను గొప్పగా ఎదిగించాలి.
హైదరాబాద్ : చిన్న కులం, తక్కువ జనం, పేదవాళ్ళం అనే ఆత్మన్యూనత భావం...
కార్యక్రమంలో పాల్గొన్న వకుళాభరణం..హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా గురువారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభణం కష్టామోహన్ రావు, బీసీ కమిషన్ మెంబర్ కె.కిషోర్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్...
ఎ.ఎల్. మల్లయ్య విగ్రహ ఆవిష్కరణ సభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
హైదరాబాద్: దశాబ్దాల పాటుగా బీసీ వర్గాల, ప్రధానంగా మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతికి ఎ.ఎల్.మల్లయ్య చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ఆయన మరణించేంతవరకు అవిశ్రాంతంగా ఉద్యమ జీవితం గడిపారని, ఎ.ఎల్.మల్లయ్య...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్లలో ఆదాయపు పన్ను శాఖ...