Wednesday, May 15, 2024

BC Caste

బీసీలకు మద్దతుగా పార్లమెంట్ లో గళం వినిపించాలి..

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండడంతో అందులో బీసీల కోసం గళం వినిపించాలని ఎంపీ రంజిత్ రెడ్డిని కోరారు.. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టేలా పార్లమెంట్ లో రంజిత్ రెడ్డి...

బీసీ కులాల్లో రాజకీయ చైతన్యంతెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చినట్లే బీసీ వర్గాల్లో కూడా చైతన్యం మొదలైంది. ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు బీసీల జపం చేయడం అలవాటైపోయింది. కులవృత్తులు చేసుకునే జనసమూహమే బీసీ వర్గాలైనందున జనాభాలో వారు అత్యధికంగా అంటే 50 శాతానికి పైగా ఉంటారు. దాంతో రాజకీయ పార్టీలు కూడా...

సీఎం కొత్త రాగం

కాంగ్రెస్ బీసీ సీఎం రాగం ఎత్తుకోగానే..దొరవారి బుర్రలో మరో ఎత్తుగడరూపుదిద్దుకుంది..బీసీలకు లక్ష రూపాయల సాయంఅనే తాయిలం ప్రకటన వెలువడింది..బీసీలు ఇంకా నీ మత్తులోఉన్నారనుకుంటున్నావా..?కొంతమందికి మాత్రమే అనౌన్స్ చేసిమిగతావారికి తిక్క రేపి.. వాళ్లలో వాళ్లకుచిచ్చుపెట్టాలని చూస్తున్నావ్..నీ కుయుక్తులు గ్రహించలేని స్థితిలోవారు లేరు.. మాయమాటలతోనెత్తిన పెట్టుకున్న సీఎం కిరీటాన్నినేలకూల్చే సమయం ఆసన్నమైంది..బీ కేర్ ఫుల్.. బీవీఆర్ రావు
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -