నేడు జరుగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో అతిధిగా మోడీ..
భారత్, ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా విస్తృత చర్చలు..
ఫ్రాన్స్ నుంచి 26 రాఫెళ్ళు, 3 సబ్ మెరైన్ల కొనుగోలు కోసం ఒప్పొందాలు..
ప్రఖ్యాత లా సెనె మ్యూజికలెలో ప్రసంగించనున్న మోడీ..
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. గురువారం ప్యారీస్లో అడుగుపెట్టారు....
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...