Friday, May 3, 2024

bandisanjay

అమిత్‌ షాతో బండి సంజయ్‌

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిశారు. ఢిల్లీ పార్లమెంట్‌ భవనంలోని హోం మంత్రి కార్యాలయంలో సోమవారం వీరిద్దరూ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా బండి, తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులను అమిత్‌ షాకు బండి వివరించారు. పార్టీలో...

తెలంగాణ దృష్టి అంతా ఖమ్మం సభపైనే..

సభ సక్సెస్ తో రాజకీయ సమీకరణలు మారే అవకాశం సభ ఫెయిల్ కావాలని కొందరు కోరుకుంటున్నారు కార్యకర్తల దమ్మేందో చూపే టైమొచ్చింది కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగేలా సభను సక్సెస్ చేయండి ఖమ్మంలో బీజేపీ లేదనే వాళ్లకు కనువిప్పు కలిగించండి ఖమ్మం జిల్లా కాషాయ ఖిల్లా అని నిరూపించండి అభినవ పటేల్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ కుమార్ పిలుపు ఉమ్మడి...

కాంగ్రెస్ ఖతమై పోయింది..

జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదు.. బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా కుట్ర చేస్తున్నయ్ మీడియా బ్రేకింగులు పట్టించుకోవద్దు… అమిత్ సభను సక్సెస్ చేసి సత్తా చూపండి ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల ఆగడాలతో ప్రజలు విసిగిపోయారు బీఆర్ఎస్ బాధితుల సంఘం సమావేశం పెడితే స్టేడియం కూడా సరిపోదేమో ఉమ్మడి ఖమ్మం ప్రజలకు...

ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

‘‘ఓఆర్ఆర్’’ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన మీరు ఎందుకు స్పందించడం లేదు? మీ మౌనం ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి.. ఓఆర్‌ఆర్‌ టెండర్‌ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటి? టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకులీగల్ నోటీసులతో...

ప్రపంచ దేశాలన్నింటికీ ‘‘మోదీ ది బాస్’’..

మనం ఆర్ధిక ప్రగతిలో దూసుకెళుతున్నాం.. మోదీ పాలనలో సాధించిన విజయాలు ఎన్నెన్నో.. అవినీతి రహిత, బాంబు పేలుళ్లు, హింసకు తావులేని పాలన సాగుతోంది.. అట్టడుగునున్న పేదల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడుతున్నారు.. మహజన్ సంపర్క్ అభియాన్ పేరుతో గడప గడపకూ మోడీ పథకాలను తీసుకెళ్లండి.. బీజేపీ నేతలకు బండి సంజయ్ కుమార్ పిలుపు.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నేతలతో భేటీ.. సంపర్క్ అభియాన్ పేరిట చేపట్టాల్సిన...

సీఏలు దేశ ఆర్దిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు..

( ఐసీఏఐ స్నాతకోత్సవంలో బండి సంజయ్ వ్యాఖ్యలు.. ) మీరు సక్రమంగా పన్నులు కట్టిస్తుండటంవల్లే ఈ దేశం పురోగమిస్తోంది-2047 నాటికి భారత్ ను నెంబర్ వన్ చేసే మోదీ క్రుషిలో భాగస్వాములు కండి భారత్ ను అగ్ర దేశంగా చూసేది…చేసేది…అనుభవించేది కూడా మీరే మోదీ పాలనలో విపరీతంగా పెరిగిన దేశ ఆర్దిక ప్రగతి 48.75 కోట్ల మంది పేదలకు బ్యాంకు...
- Advertisement -

Latest News

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం...
- Advertisement -