Thursday, April 25, 2024

asia cup

ఒకే ఓవ‌ర్లో నాలుగు వికెట్లు..

శ్రీ‌లంక‌ నడ్డి విరిచిన భారత బౌలర్ సిరాజ్.. కొలంబో : ఆసియా క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ శ్రీ‌లంక‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ఈ స్పీడ్‌స్ట‌ర్ మూడు ఓవ‌ర్ల‌లోనే ఐదు వికెట్లు తీసి లంక‌ను చావు దెబ్బ కొట్టాడు. ఏకంగా ఓకే ఓవ‌ర్లో నాలుగు కీల‌క‌ వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఫీట్...

రోహిత్‌ను ఊరిస్తున్న ఆసియా క‌ప్‌..

భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను మ‌రో రికార్డు ఊరిస్తోంది. ఆసియా క‌ప్‌ లో తిరుగులేని సార‌థిగా నిలిచేందుకు హిట్‌మ్యాన్ ఒక్క విజ‌యం దూరంలో ఉన్నాడంతే. అవును.. ఈసారి ఫైన‌ల్లో టీమిండియా ట్రోఫీ నెగ్గితే రోహిత్ చ‌రిత్ర‌లో స్థానం సంపాదించుకుంటాడు. అంతేకాదు భార‌త్‌కు రెండో ఆసియా క‌ప్ అందించిన మూడో కెప్టెన్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఇప్ప‌టివ‌ర‌కూ...

ఏ స్థానంలో నైనా ఆడేందుకు ప్లేయర్స్ సిద్ధంగా ఉండాలి..

సంచలన వ్యాఖ్యలు చేసిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ..న్యూ ఢిల్లీ :త్వరలో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా నంబర్ 4లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా తాను పలానా స్థానంలో బ్యాటింగ్ చేస్తానని ఎవరు అనుకోకూడదని,...

ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల..

ఎట్టకేలకు ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. పాక్‌ క్రికెట్‌ బోర్డు, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా షెడ్యూల్‌ను విడుదల చేశాయి. ఈ సారి టోర్నీ హైబ్రిడ్‌లో మోడల్‌లో జరుగనున్నది. పాక్‌తో పాటు శ్రీలంకలో సైతం మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు పాక్‌లో పర్యటించేందుకు నిరాకరించడంతో ఏసీసీ హైబ్రిడ్‌ మోడల్‌ను ప్రతిపాదించింది. అయితే, పాక్‌లోనే ఆడాలని...

సెమీస్ లో భారత్..

హాకీ మెన్స్‌ జూనియర్‌ ఆసియా కప్‌లో భారత జట్టు ఓటమి అన్నదే లేకుండా విజయాలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్‌ తైపీ, జపాన్‌ జట్లను భారత్‌ ఓడించింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను 1-1 గోల్స్‌తో డ్రా చేసుకుంది. ఇక ఇప్పుడు పూల్‌-Aలో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ జట్టును చిత్తు చేసింది. ఏకంగా...

ఇక ఆసియా కప్ హంగామా..

వివరాలు వెల్లడించిన ఏ.సి.సి. అధ్యక్షుడు జై షా.. పీసీబీ విమర్శలు తిప్పికొట్టిన బీసీసీఐ.. ఆసియా కప్‌ వేదికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. టోర్నీకి పాక్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ మరో వేదికపై నిర్ణయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో కప్‌ నిర్వహణపై బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా కీలక వ్యాఖ్యలు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -