రాష్ట్రపతి నుంచి అర్జున అవార్డు
షమీ ప్రతిభకు గుర్తింపుగా ప్రకటించిన కేంద్రం
ఢిల్లీలో క్రీడా అవార్డుల ప్రదానోత్సవం
హాజరైన షమీ, ఇతర క్రీడాకారులు
దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డును అందుకున్నారు. భారత గడ్డపై జరిగిన వన్డే...