ఏపీలోని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం సృష్టించింది.
బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఓపీ విభాగం వద్ద పాము కనిపించడంతో రోగులు,
వారి కుటుంబీకులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.అందరూ బయటకు పరుగులు తీసి ఆసుపత్రి సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో అతడు వచ్చి పామును పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇదే...
అతనిపై చర్యలు తీసుకోవాలంటున్న బాధితుడు పడుగుల దామోదర్..
తాను ఏ తప్పూ చేయకుండానే తనపై తన భార్య కంప్లైంట్ ఇచ్చిందని ఆవేదన..
రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ నేషనల్మెడికల్ కమిషన్ ఆశ్రయించిన బాధితుడు..
డా. సుగుణాకర్ రాజు పేరును తెలంగాణ మెడికల్ కౌన్సిల్నుంచి 6 నెలలపాటు తొలగించాలని ఆదేశాలు..
ఆయనో బాధ్యత గల డాక్టర్.. జనగామ జిల్లా...