Thursday, April 25, 2024

ap cm

తుఫాన్‌ సహాయక చర్యలు ముమ్మరం

తక్షణ సాయం అందించేలా కార్యక్రమాలు ప్రజల్లో ఎలాంటి నిరసనలు లేకుండా చూడాలి కలెక్టర్లు బాగా పనిచేశారన్న పేరు రావాలి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష అమరావతి : తుపాను ప్రభావం, చేపడుతున్న సహాయచర్యలపై సీఎం జగన్‌ మరోమారు ఆరా తీసారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందును సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ఇప్పటికే చేపట్టిన సహాయక చర్యలపై అధికారులు...

ఇసుక దోపిడీలో జగన్‌ ప్రమేయం

టెండర్ల విధానంలోనే దోపిడీకి తెర టిడిపి నేత నక్కా ఆనంద్‌ బాబు విమర్శ అమరావతి : తెర ముందు తమ్ముడు, తెర వెనుక అన్న అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ముఖ్యమంత్రి జగన్‌ తెర లేపారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌ బాబు ఆరోపించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పేషీ ఆధ్వర్యంలో జరిగే...

శ్రీకృష్ణ ఆలయాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ రాయలసీమ పర్యటనకు వచ్చారు. అన్నమయ్య జిల్లాలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం, ఆ తర్వాత కడప జిల్లాలో అడుగుపెట్టారు. సొంత నియోజకవర్గం పులివెందులలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. పులివెందులలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుడి ఆలయాన్ని ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన శిల్పారామాన్ని ప్రారంభించిన అనంతరం, శ్రీస్వామి నారాయణ్ గురుకుల...

ఏపీకి మళ్లీ జగనే సీఎం కావాలన్నా వ్యాఖ్యలపై నారా లోకేశ్ స్పందన..

వై ఎపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ కార్యక్రమం నేటి నుంచి కార్యక్రమం ప్రారంభం జగన్ ఎందుకు కావాలని ప్రజలు కూడా అదే అడుగుతున్నారంటూ లోకేశ్ వ్యాఖ్యలు ఏపీకి మళ్లీ జగనే సీఎం కావాలంటూ వైసీపీ నేటి నుంచి 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు....

ఏషియన్‌ గేమ్స్‌ విజేతలకు సిఎం జగన్‌ అభినందనలు

సీఎం ను కలిసిన పలువురు క్రీడాకారులు రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్న రోజా అమరావతి : అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు. ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతిలు సీఎం జగన్‌ను శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. క్రీడాకారుల్ని ఏపీ...

ఏపీలో మరో పెద్ద ప్రాజెక్ట్..

మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన.. 24-30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం.. ఎగుమతులకు ఎంతో ఉపయోగం.. నాలుగేళ్లలో నాలుగు పోర్టులు.. అమరావతి, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :ష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -