తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి బయల్దేరి బేగంపేట చేరుకున్న జగన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం నంది నగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్.. ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్, జగన్ మధ్య...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...