(అమోయ్ కుమార్ ను చూసి సిగ్గుపడుతున్న అవినీతి.. )
ఒకటా రెండా? ఆయన ఎక్కడ పనిచేసినా అవినీతి మరకలే..
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆయన చేయని అక్రమాలు లేవు..
అప్పట్లో రూ. 25 వేల కోట్ల భూమాయ చేసినట్లు ఆరోపణలు..
కిందిస్థాయి అధికారులను కనుసన్నలలో పెట్టుకోని వ్యవహరం
ధరణి ఆపరేటర్ల సహాయంతో అడ్డదారిలో పట్టాదారు పాసుబుక్ లు
మండల స్థాయి అధికారుల...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్
శామీర్పేట : జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం పెరిగేలా అవసం మైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమా వేశ మంది రంలో జిల్లా అదనపు కలెక్టర్ నరసిం హారెడ్డి, డి.ఆర్.ఓ. చంద్రావతి (ఖీAజ)తో కలిసి వివిధ రాజకీయ...
సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పిలవబడుతున్న ధరణి..దరిద్రంగా ఎందుకు మారింది..?
ధరణిలోని లోపాలను అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు అధికారులు..
కొందరికి కాసుల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరికి కన్నీటిని మిగుల్చుతోంది..
అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ చేసిననిర్వాకానికి నరకం చూస్తున్న రైతన్నలు..
కోర్టు తీర్పును కాలరాసి ఒకరి భూమిని వేరొకరికిరిజిస్ట్రేషన్ చేసే యత్నంలో మహేశ్వరం ఎమ్మార్వో..
తమకి న్యాయం జరిగేలా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...