Thursday, September 28, 2023

amoy kumar

జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచాలి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ శామీర్‌పేట : జిల్లా వ్యాప్తంగా ఓటింగ్‌ శాతం పెరిగేలా అవసం మైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమా వేశ మంది రంలో జిల్లా అదనపు కలెక్టర్‌ నరసిం హారెడ్డి, డి.ఆర్‌.ఓ. చంద్రావతి (ఖీAజ)తో కలిసి వివిధ రాజకీయ...

రైతులను నిలువునా ముంచుతున్న దౌర్భాగ్యం..

సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పిలవబడుతున్న ధరణి..దరిద్రంగా ఎందుకు మారింది..? ధరణిలోని లోపాలను అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు అధికారులు.. కొందరికి కాసుల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరికి కన్నీటిని మిగుల్చుతోంది.. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ చేసిననిర్వాకానికి నరకం చూస్తున్న రైతన్నలు.. కోర్టు తీర్పును కాలరాసి ఒకరి భూమిని వేరొకరికిరిజిస్ట్రేషన్ చేసే యత్నంలో మహేశ్వరం ఎమ్మార్వో.. తమకి న్యాయం జరిగేలా...
- Advertisement -

Latest News

కేసీఆర్ కొడకా.. తెలంగాణకు ఎవరేం ఇచ్చారో తేల్చుకుందామా..?

భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా? మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది? మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది? నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...
- Advertisement -