వాషింగ్టన్ : తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ యూదు కూటమి వార్షిక సమావేశంలో శనివారం ఆయన ప్రసంగిస్తూ.. ‘ప్రయాణ నిషేధం విూకు గుర్తుందా? నేను రెండోసారి అధ్యక్షుడినైన తొలి రోజే ఆ నిషేధాన్ని తిరిగి...
ఇజ్రాయెల్కు వెళ్లనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
వాషింగ్టన్ : హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించనున్నారు. ఇజ్రాయెల్కు తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. గాజాకు సహాయం చేసే...
అమెరికా వైట్ హౌజ్ వెస్ట్ వింగ్లో తెల్లటి ప్యాకెట్
ప్రాథమిక పరీక్షల్లో కొకైన్ మాదక ద్రవ్యంగా గుర్తింపు
ఆ సమయంలో వైట్ హౌజ్లో లేని జో బైడెన్
అధ్యక్ష భవనంలోకి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో తెలుపు రంగు పొడి కలకలం సృష్టించింది. దానివల్ల భవనాన్ని కొంతసేపు అధికారులు ఖాళీ చేయించి, తనిఖీలు నిర్వహించారు....
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రకటించారు. ప్రమాదం గురించి తెలియగానే గుండె పగిలినంత పనైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ తెలిపారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...