Thursday, September 28, 2023

Ambethkar

కెసిఆర్ 10 ఏళ్ల పాలనపై “ఎవని పాలయిందిరో తెలంగాణ ” పుస్తకావిష్కరణ..

సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని బాధితులతోఆవిష్కరణ చేయించిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. హైదరాబాద్ : కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై"ఎవని పాలయిందిరో తెలంగాణ" సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని - బాధితులతో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్ మాట్లాడుతూ.. ప్రియమైన...

ముగ్గురే కీలకం..

స్వాతంత్య్ర ఉద్యమ ఫలాల్లో వీరిదే ప్రధాన పాత్ర.. గాంధీ,అంబేడ్కర్‌, నెహ్రూల వల్లనే దేశానికి పేరు.. ఇందిరా, రాజీవ్‌ ల దూరదృష్టి దేశానికి ఆదర్శం.. గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్‌ : అహింసా మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ...
- Advertisement -

Latest News

కేసీఆర్ కొడకా.. తెలంగాణకు ఎవరేం ఇచ్చారో తేల్చుకుందామా..?

భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా? మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది? మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది? నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...
- Advertisement -