కాబూల్ : అఫ్గానిస్థాన్లో శనివారం సంభవించిన భారీ భూకంపం ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో ఎక్కడ చేసినా శవాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ శిథిలాన్ని తొలగిస్తే ఎన్ని శవాలు బయటపడతాయోనని సహాయ బృందాలు భయపడుతున్నాయి. ఇప్పటివరకు 2,445 మంది మరణించారని, మరో 2 వేల గాయపడ్డారని అఫ్గాన్ విపత్తుల మంత్రిత్వశాఖ ప్రతినిధి జనన్...
విదేశీయుల్నీ వదలని హమాస్..
భీభత్సం సృష్టిస్తూ నానా అవస్థలు పెడుతున్న దుర్మార్గం..
చిత్రహింసల వీడియోలను సోషియల్ మీడియాలోపెడుతూ రాక్షసానందం..
18 వేల మందికి పైగా ఇజ్రాయిల్ లో చిక్కుకున్న భారతీయులు..
ఇజ్రాయిల్: ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్లో ప్రవేశించిన వందలాది మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇజ్రాయెల్ పట్టణాల్లో...
రిక్టర్ స్కేలుపై 4.4 గా తీవ్రత నమోదు..
పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు..
ఆఫ్ఘనిస్తాన్ లో తరచూ భూమి కంపిస్తుందన్న అధికారులు..
కాబూల్ :అఫ్గానిస్థాన్లోని ఫైజాబాద్లో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 7.08 గంటలకు ఫైజాబాద్లో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. ఫైజాబాద్కు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...