అయినా ప్రజలు విజయవంతం చేశారు : అచ్చన్న
విశాఖపట్నం : యువగళం సభ ఫెయిల్ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు భారీగా తరలి వచ్చి ముగింపు సభలో మద్దతు పలికారు. ఈ సభతో వైసిపిలో వణుకు మొదలయ్యిందని...
వైసిపి నేతల భూదాహానికి ఇంకెంతమంది బలి కావాలి
టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆగ్రహం
అమరావతి : కాకినాడలో యువ వైద్యుడు శ్రీ కిరణ్ (33) ఆత్మహత్య కు సీఎం జగన్ రెడ్డిదే బాధ్యతని, వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన సోమవారం ఇక్కడ...
371 కోట్ల అవినీతి అన్నారు..
తాజాగా కోర్టులో 27 కోట్లని వాదించారని వ్యాఖ్య
పార్టీ ఖాతాలోకి వచ్చే నిధులకు అవినీతికి సంబంధమేంటని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు
తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఈ దిశగా ఆయన నిర్విరామంగా కృషి...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...