100మందికిపైగా మృతి
మరో 240 మందికి తీవ్ర గాయాలు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
సిరియాలో జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికిపైగా మరణించారు. మరో 240 మంది గాయపడ్డారు. హోమ్స్ ప్రావిన్స్?లో సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుక జరుగుతున్న సమయంలో మిలటరీ అకాడమీపై ఈ దాడి జరిగింది. మృతుల్లో మిలిటరీ క్యాడెట్స్ కుటుంబసభ్యులు, మహిళలు, చిన్నారులు...
కాస్త పలుకుబడి ఉంటే చాలు..
ఇంట్లో అయినా ఇస్తాం.. వంటింట్లో అయినా ఇస్తాం..
అకాడమీ పేరుతో పాఠశాల నిర్వహణకు అనుమతిస్తాం
కానీ మాకంటూ ఒక ఫీజు ఉంటది అది చెల్లిస్తే సరిపోతుంది..
డీఈవోలు, ఎంఈఓల పైన ఏసీబీ దాడులు నిర్వహించాలి..
సీ.జే.ఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్..
హైదరాబాద్ : పాఠశాల విద్యాశాఖ విభాగం రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫీస్ పైన...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...