29న మల్లిఖార్జున స్వామికి సహస్రఘటాభిషేకం!
లోక కల్యాణం కోసం షష్టి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం పరిధిలో శనివారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి)కి విశేష పూజలు నిర్వహించారు. ప్రతిమంగళవారం, కృతికా నక్షత్రం, షష్టి తిథి రోజుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేకం, పూజాధికాలు దేవస్థానం అర్చకులు, పండితులు నిర్వహిస్తారు. కుమార స్వామికి పూజలు జరుపడంతో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...