న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజీవ్రాల్ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఒక వేళ కేజీవ్రాల్ను ఈడీ అరెస్ట్ చేసినా, ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగాలని పార్టీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో కోరినట్టు ఆప్...
అధికార పార్టీ నేతల ఇండ్లపైన కొనసాగుతున్న దాడులు..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికార పార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 4న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. తాజాగా పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నది. ఢిల్లీ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...