Saturday, July 27, 2024

Aadabnews

బ్రెయిన్ ట్యూమర్ తొలగింపులో కొత్త అధ్యాయం…

జనగామ వాస్తవ్యుడుకి పునర్జన్మ… సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో కాంప్లెక్స్ టెంపోరల్ లోబ్ ట్యూమర్ విజయవంతం… జనగామ : ఇదొక నమ్మశక్యం కాని ఫలితం. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి సీనియర్ న్యూరో సర్జన్ డా. కె.యస్. కిరణ్, న్యూరో ఎనస్థీషియా డా. విశ్వనాధ్ వైద్య బృందం. జనగామ జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్ నందు విలేకరుల సమావేశంలో అందించిన...

బారు షాపు అక్రమ నిర్మాణం.. ఆపే వారే లేరా…!

పాఠశాల ప్రక్కన జనావాసాల మధ్యలో.. ప్రభుత్వ అనుమంతులు లేకుండా బారు షాపు అక్రమ నిర్మాణం.. చోద్యం చూస్తున్న అధికార గణం.. జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ నోటీసులంటూ కాలయాపనతో అక్రమ నిర్మాణం సంపూర్తి..! ఆగాయిత్యం జరగకముందే జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు స్పందించాలి… ఎల్బీనగర్‌ : నిబంధనలు ఎందుకు, అతిక్రమణలు ఎందుకు.. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటాం..! వక్రబుద్ధికి ధన బలం రాజకీయ...

ఆస్తికోసం అత్తని చంపిన అల్లుడు…

అమరావతి : ఆస్తి ఇవ్వలేదని కక్ష కట్టిన అల్లుడు చివరకు అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లాలోని పెదకూరపాడు మండలం తాళ్లూరులో నివాసముంటన్న అత్త షేక్‌ చాంద్‌బీని అల్లుడు మహబూబ్‌ సుభాని ఆదివారం హత్యచేసి పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.తనకు ఆస్తి ఇవ్వనందుకే హత్య చేసినట్లు పోలీసులకు...

రాజుగారి కోడి పులావ్ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాజుగారి కోడిపులావ్. శివ కోన స్వియ దర్శకత్వంలో ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, ప్రాచీ థాకేర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు నాలుగున థియేటర్లో విడుదలై...

భారమైన కేజీబీవీ సిబ్బంది బ్రతుకులు

శ్రమ దోపిడీకి గురవుతున్న బోధనేతర సిబ్బంది విద్యార్థినిలకు రక్షణ కల్పించడంలో వారిదే కీలకపాత్ర వారానికి సెలవు కూడా లేని దుర్భర పరిస్థితులు ఆర్టీసీ తరహాలో కేజీబీవీ సిబ్బందికి న్యాయం చేయాలి: పీిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి వై. గీతవికారాబాద్‌ : బాలికల విద్య అభివృద్ధి, బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా 2014లో ( కేంద్ర ప్రభుత్వం 60 శాతం ,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -