మియాపూర్ కాల్పుల కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్లో దేవేందర్పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్ నాయర్ను అరెస్ట్ చేశారు. రితీష్ నాయర్ నెలక్రితం వరకు సందర్శిని ఎలైట్ మేనేజర్గా పని చేశాడు. అమ్మాయి విషయంలో రితీశ్ నాయర్, దేవేందర్ మధ్య గొడవ జరుగడంతో.. రితీష్ నాయర్పై దేవేందర్ సందర్శిని ఎలైట్ యజమానికి...
ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే రాజీవ్ గుమార్ వెల్లడి..హైదరాబాద్:భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్ శాసనసభ్యులు, అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రవాస్ యోజన ఇంచార్జ్ రాజీవ్ గుమార్ పేర్కోన్నారు. నల్లకుంట డివిజన్ లోని నర్సింహా బస్తీలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్....
తిరుమల వెంకన్న మీద ఒట్టు మంత్రి హరీష్ ను వదిలేది లేదు..
మెదక్ టికెట్ నీ కీప్ కు ఇప్పించుకున్నావని రాష్ట్రమంతా తెలుసు
వెలమ హాస్టల్ కు ట్రంకు డబ్బాతో వచ్చిన నీకు వేల కోట్ల భూములెక్కడివి
వెంకన్న సాక్షిగా మంత్రి హరీష్ రావు పై విమర్శలు చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యేమైనంపల్లిహైదరాబాద్ :- తిరుమల తిరుపతి దేవస్థానం లో...
నాగపంచమి పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు..జనగామ : స్థానిక హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నాగపంచమి పురస్కరించుకొని భక్తులు నాగదేవతకు, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి ఆరాధించారు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు...
ఒప్పొందాలకు తూట్లుపొడిచిన జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ..
మిషన్ భగీరథ ప్రాజెక్టులో గొలుసుకట్టు విధానానికి తెరలేపిన వైనం..
నిషేధంలో వున్న సబ్ కాంట్రాక్ట్ పద్దతితో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘనాపాటి..
నాశిరకం పనులతో లీకేజీలతో విలువైన మంచినీటిని మట్టిపాలు చేస్తున్న దుర్మార్గం..
హైడ్రో టెస్టులు నిర్వహించకుండా లంచాలతో జేబులు నింపుకున్న కొందరు ప్రభుత్వ అధికారులు..
ప్రభుత్వం ముందుచూపుతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కళ్ళు...
నవంబరు, లేదా డిసెంబరులో పెళ్లి జరగొచ్చన్న వరుణ్ తేజ్
హైదరాబాదులో పెళ్లి చేసుకోవడమే తనకు ఇష్టమని వెల్లడి
కానీ పెళ్లిని ప్రైవేటు వ్యవహారంగా ఉంచాలని భావిస్తున్నామని వివరణ
అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ కు మొగ్గుచూపుతున్నామన్న మెగా హీరో
మెగా హీరో వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠీల వివాహం త్వరలో జరగనుంది. ఇటీవలే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...