Wednesday, May 8, 2024

aadab update news

తెలంగాణలో రాబోయే మూడురోజులు భారీ వానలు..హెచ్చరిక

ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ.. మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. పలుజిల్లాల్లో తేలికపాటి నుంచి వర్షాపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల,...

గత మూడు రోజుల నుండి పెరుగుతున్న బంగారం ధరలు

పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయంగానూ ధరలు భారీగాబంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరలు షాకిస్తున్నాయి. ఆగస్టు ప్రారంభంలో వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్లు గత మూడు రోజులుగా పెరుగుతున్నాయి. వరుస సెషన్లలో పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమే. ప్రస్తుతం పెళ్లిళ్ల...

ప్రశాంతంగా ముగిసిన జిహెచ్ఎంసి 7వ సాధారణ సమావేశం

హైదరాబాద్ : జిహెచ్ఎంసి 7వ సాధారణ సమావేశం బుధవారం నాడు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రశాంతంగా జరిగినది. ముందుగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ… ఈ కౌన్సిల్ సమావేశం అర్థవంతమైన చర్చలు, అధికారులు సమాధానం ఇచ్చే విధంగా సభ్యులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేయర్ కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించకుండా...

మరికొద్ది నిమిషాలే…

ప్రపంచం ఎదురుచూస్తున్న ఘటన.. చంద్రుడిపై భారత వ్యోమొగామ నౌక.. భారత ఘన కీర్తి ప్రపంచ చిత్ర పటంలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు.. మరికొద్ది నిమిషాల్లో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది.. యావత్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఘటన మన కళ్ళముందు సాక్షాత్కారం కాబోతోంది.. భారత వ్యోమొగామ నౌక చంద్రయాన్ -3 చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగబోతోంది.....

పొట్టలో దూది మరిచిన వైద్యులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట దర్శన్‌ గడ్డ తండాకు చెందిన రోజా నిండు గర్భిణి.. ఈ నెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు రోజాకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ పూర్తయ్యాక కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో బాధితురాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడగా.....

నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూలి 17 మంది మృతి..

శిథిలాల కింద చిక్కుకుని కార్మికులు దుర్మరణం మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారుల ఆందోళన ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 17 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. కురుంగ్ న‌దిపై ఆ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. అనేక మంది ఆ...

రాజయ్యను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా!

స్టేషన్ ఘన్‌పూర్ టిక్కెట్ దక్కలేదన్న బాధలో ఎమ్మెల్యే రాజయ్య! బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కలిసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హన్మకొండలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే పల్లా ఇంటికి వచ్చే సరికి రాజయ్య ఇంట్లో లేడు. దీంతో ఆయన అనుచరులను కలిశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాజయ్యకు నష్టం...

బెదిరించే ప్రయత్నంలో ప్రమాదం..చికిత్స పొందుతూ కన్నుమూసిన తల్లి

ఆసుపత్రికి తరలించిన ఇరుగుపొరుగు కోయంబత్తూరులోని అప్పనేకర్ రోడ్డులో ఘటన స్కూలుకు వెళ్లనని మారాం చేస్తున్న కొడుకును బెదిరించి దారికి తెచ్చుకోవాలని ఓ తల్లి చేసిన ప్రయత్నం విషాదాంతంగా మారింది. బెదిరింపే నిజంగా మారి కన్నబిడ్డకు దూరమైంది. స్కులుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని కొడుకు ముందు ఉరితాడు తగిలించుకుంది. ప్రమాదవశాత్తూ ఉరి బిగుసుకుపోవడంతో ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంది. చుట్టుపక్కల...
- Advertisement -

Latest News

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా ఆస్తులు కాపాడుకోవడం...
- Advertisement -