Saturday, July 27, 2024

aadaab special

ఆర్టీసీ బస్సు బోల్తా ఎనిమిది మందికి గాయాలు..

అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లా యర్ర గొండపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ ఇంద్ర బస్సు హైదరాబాద్ నుంచి మార్కాపురం వస్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు బస్సు అదుపు...

కాంగ్రేస్ టార్గెట్ 100 సీట్లు

మంత్రులకు ఓటమి తప్పదని చెబుతున్న సర్వేలు బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలెట్టిన కాంగ్రేస్ గతంలో పార్టీ వీడిన వారిపై కూడా ప్రత్యేక శ్రద్ద పార్టీ మారితే ఎలా ఉంటుందని చూపే ప్రయత్నం తొలుత పార్టీని వీడిన 12 మందిపై స్సెషల్ ఫోకస్ ఆ తర్వాత గెలుపు గుర్రాలపై పూర్తిస్థాయిలో కసరత్తు గెలుపే లక్ష్యంగా టీమ్ ను సిద్ధం చేసుకుంటున్న రేవంత్ ఊహించని అభ్యర్థులు...

ఆజ్ కి బాత్..

" ఎనక ముందు చూసుడేంది రాజన్న ఓ రాజన్న ".. అన్నా.." అస్సోయ్ ధూల ఆరతీ కాళ్ళగజ్జల గమ్మతీ " అని పాడినా.." అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికీతోటి పాలోనివా " అని గొంతెత్తినా.." ఇద్దరం విడిపోతే భూమి బద్దలౌతుందా..? " అని ప్రశ్నించినా.." సూడు సూడు నల్లాగొండ గుండెనిండా ప్లోరైడుబండ " అంటూ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -