అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లా యర్ర గొండపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ ఇంద్ర బస్సు హైదరాబాద్ నుంచి మార్కాపురం వస్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు బస్సు అదుపు...
మంత్రులకు ఓటమి తప్పదని చెబుతున్న సర్వేలు
బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలెట్టిన కాంగ్రేస్
గతంలో పార్టీ వీడిన వారిపై కూడా ప్రత్యేక శ్రద్ద
పార్టీ మారితే ఎలా ఉంటుందని చూపే ప్రయత్నం
తొలుత పార్టీని వీడిన 12 మందిపై స్సెషల్ ఫోకస్
ఆ తర్వాత గెలుపు గుర్రాలపై పూర్తిస్థాయిలో కసరత్తు
గెలుపే లక్ష్యంగా టీమ్ ను సిద్ధం చేసుకుంటున్న రేవంత్
ఊహించని అభ్యర్థులు...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...