Thursday, May 16, 2024

2000notes

రెండు వేల నోట్లు ఉన్న వారికి ఆర్బీఐ బంపరాఫర్‌

న్యూఢిల్లీ : రూ.2వేల నోట్ల మార్పిడిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీ ఐ) ప్రజలకు మరో ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నోట్లున్నవారు వాటిని ఇన్సూర్డ్‌ పోస్టులో సూచించిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపితే అక్కడ మార్చి అంతే విలువైన ఇతర కరెన్సీ నోట్లను వారివారి ఖాతాల్లో తామే జమ చేస్తామని కేంద్ర...

రెండు వేల నోట్లు ఇక మిగిలింది పదివేలే!

ముంబై : చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ రూ.2,000 డినామినేషన్‌ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు...

2 వేల నోట్ల రద్దు.. 87 శాతం నోట్లు తిరిగి రాక..

మిగులు నగదు ఉన్నట్లు స్పష్టం.. వివరాలు తెలిపిన ఆర్బీఐ గవర్నర్ శక్తి దాస్..ముంబై : రూ.2000 నోను ఆర్బీఐ ఉపసంహరించుకున్న తరవాత ఇప్పటి వరకు 87 శాతం రూ.2000 నోట్లు తమ వద్దకు వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు. ద్రవ్య పరపతి కమిటీ నివేదికను ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -