Saturday, July 27, 2024

తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం..

తప్పక చదవండి

డిచిపల్లి ప్రాజెక్ట్ పరిధిలోని డిచ్ పల్లిలో తల్లి పాల వారోత్సవాలు కార్యక్రమంలో టి.ఎస్.డబ్ల్యు.సి.డీ.సి. చైర్ పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్ పాల్గొని మాట్లాడుతూ అంగన్ వాడి టీచర్ లు బాధ్యతగా పని చేయ్యాలని, తల్లిపాలు వాళ్ళ బిడ్డకు తల్లికి కలుగు లాభాల గురించి తెలియజేయడం జరిగింది తల్లిపాల వారోత్సవాల ఈ సంవత్సరం పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో డీ.డబ్ల్యు.ఓ. రసూల్ బి, జెడ్.పీ. చైర్మెన్ దదాన్నగారి విఠల్ రావు, ఉమెన్స్ కమిషన్ మెంబెర్ సుదం లక్ష్మి, సి.డీ.పీ.ఓ. స్వర్ణ లత, సూపర్ వైజర్ లు, ఎం.పీ.డీ.ఓ., ఏ.పీ.ఎం., అంగన్ వాడి టీచర్ లు, తల్లులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు