Saturday, July 27, 2024

మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్

తప్పక చదవండి

హైదెరాదాబాద్ : ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య (49)మృతి , మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా సెక్యూరిటీగా ఉన్న రామయ్య. తుపాకిని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయినట్లుగా తెలిపిన అధికారులు, తీవ్ర గాయాలైన రామయ్యను కేర్ ఆసుపత్రిలో చేర్చిన అధికారులు కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృతి ప్రస్తుతం రామంతాపూర్ లో నివాసం ఉంటున్న రామయ్య … అతని స్వస్థలం మంచిర్యాల.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు