- డిమాండ్ చేసిన ఓయూ కాంట్రాక్ట్ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ..
కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ఓయూలో ఎన్ సి సి గేట్ వద్ద ఓయూ కాంట్రాక్టు టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష దీక్షలు ఆరంభించారు. దీక్షలో పలు యూనివర్సిటీ ల టీచర్స్ పాల్గొన్నారు. కార్యక్రమంలో చైర్మన్ డా.వేల్పుల కుమార్, ఓయూ జేఏసీ చైర్మైన్ డా.ఉపేందర్, అధ్యాపకులు డా.వేంకట్, డా.విజయేందర్ రెడ్డి, డా.భవాని, డా.స్రవంతి, డా.కృష్ణయ్య, అరుణ్, కొండల్ యాదవ్, రాజేందర్ ప్రసాద్, యాదయ్య, చిరంజీవి పాల్గొన్నారు.