Thursday, April 25, 2024

ప్రాణాలు హరించే పారాసిట్మాల్ పీ-500 టాబ్లెట్?

తప్పక చదవండి
  • ఈ టాబ్లెట్ తెల్లగా మెరుస్తూ ఉంటుంది..
  • దీని వాడకం మానేయాలని కొందరు డాక్టర్ల సూచన..
  • అత్యంత ప్రమాదకరమైన మచూపో వైరస్ ఇందులో ఉందని హెచ్చరిక..
  • నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వార్త..
  • వైద్య నిపుణులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తుల వెల్లువ..

న్యూ ఢిల్లీ : పారాసెటమాల్ 500 ఎంజి టాబ్లెట్, ఒక తేలికపాటి అనాల్జసిక్ గా వర్గీకరించబడింది.. జ్వరాన్ని చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది.. ఇది సాధారణంగా ఉపయోగించే నొప్పి నివారణగా ఉపయోగించవచ్చు. ఇది నొప్పి, తలనొప్పి, కీళ్ళనొప్పులు.. పంటి విషయంలో నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. జ్వరం వలన కలిగే శరీరంలో నొప్పి తగ్గుతుంది. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే పీ/500 అని డాక్టర్లు రాసిచ్చిన పారాసిటమాల్ తీసుకుంటే ప్రమాదమని ఒక వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. ఈ టాబ్లెట్ తెల్లగా మెరుస్తూ ఉంటుందని.. అందులో ‘మచూపో’ అని భయంకరమైన వైరస్ ఉందని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారని.. కాగా ఈ వైరస్ ప్రాణాంతకమని, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వైరస్ లలో ఇది కూడా ఒకటని.. ఈ మాత్రలు వాడిన వారిలో అధిక మరణాల రేటు నమోదైందని ఆ వార్తలోని సారాంశం.. ఏది ఏమైనా వైద్య నిపుణులు ఈ ప్రమాదకర విషయంపై పరిశోధనలు జరిపి, రోగుల ప్రాణాలు కాపాడాలని పలువురు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు