నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బంది
కాళ్ళు మొక్కిన కనికరించని వైద్యులు
చావు కబురు సల్లగా చెప్పిన హాస్పటల్ సిబ్బంది
నిర్లక్ష్యం వహించిన వైద్యురాలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి
సూర్యాపేట : వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోని మాతా శిశు కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్ పహాడ్...
బుధవారం జూబ్లిహిల్స్ లోని ఇంటికి చేరుకున్న చంద్రబాబు
సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ చేరుకున్న చంద్రబాబును వైద్యుల...
( తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద యెత్తున నిర్వహిస్తున్న సందర్భంగా…..)తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీరు, నియామకాలు, నిధుల కోసం జరిగింది.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస లకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులకు చిన్న చూపు చూడటం జరిగింది.ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను పట్టించుకోకుండా...
ఈ టాబ్లెట్ తెల్లగా మెరుస్తూ ఉంటుంది..
దీని వాడకం మానేయాలని కొందరు డాక్టర్ల సూచన..
అత్యంత ప్రమాదకరమైన మచూపో వైరస్ ఇందులో ఉందని హెచ్చరిక..
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వార్త..
వైద్య నిపుణులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తుల వెల్లువ..
న్యూ ఢిల్లీ : పారాసెటమాల్ 500 ఎంజి టాబ్లెట్, ఒక తేలికపాటి అనాల్జసిక్ గా వర్గీకరించబడింది.. జ్వరాన్ని చికిత్స చేయడానికి...