మణిపూర్ సమస్యకు తెరదించాలి..
దేశ భద్రతకే ముప్పు ఏర్పడనుంది..
అక్కడి విషయాలను గవర్నర్ కి తెలిపిన కూటమి..
అన్ని తెగల నాయకులతో సమావేశాలు నిర్వహించాలి..
మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను...
అమెరికా మిలిటరీ గూఢచారి విమానం తమ దేశంలోని ప్రత్యేక ఆర్థిక జోన్లో కి ఎనిమిదిసార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్సో దరి కిమ్ యో జోంగ్ ఆరోపించారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టినట్లు చెప్పారు. ఈ మేరకు అమెరికాకు గట్టి హెచ్చరికలు...
హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరించని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ విస్పష్ట సంకేతాలు పంపింది. వారానికి కనీసం మూడు రోజుల పాటు కార్యాలయాల నుంచి పనిచేయాలని, రిటన్ టూ ఆఫీస్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులు పేలవమైన పెర్ఫామెన్స్ రివ్యూ పొందుతారని హెచ్చరించింది. పెర్ఫామెన్స్ రివ్యూ సందర్భంగా ఉద్యోగుల హాజరును...
హైదరాబాద్ : సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది....