Tuesday, October 3, 2023

vizag

గుండెపోటుతో సింహం మృతి

విశాపట్నం : విశాఖ లోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌లో పద్దెనిమిదేళ్ల ఆడ సింహం మృతిచెందింది. వృద్దాప్యం కారణంగా గుండెపోటుతో మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. చనిపోయిన సింహం పేరు మహేశ్వరి. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ సమర్పించిన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం…వృద్దాప్యం కారణంగా మయోకార్డియల్‌ ఇన్‌ ఫ్రాక్షన్‌ (గుండెపోటు) కారణమని వైజాగ్‌ జూ క్యూరేటర్‌...

విశాఖ నుండి సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు రద్దు..ప్రయాణికులు అలర్ట్‌

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దుచేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని, వందేభారత్‌ స్టాపుల్లోనే ఇది ఆగుతుందని చెప్పారు. ఉదయం 7 గంటలకు...
- Advertisement -

Latest News

“దిగంబర్ జైన” మతస్తుల దాడి నుండి గిరినార్స్వయంభూ దత్త క్షేత్రాన్ని కాపాడండి..

విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్. గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం. ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్ ఇకనైనా...
- Advertisement -