Saturday, July 27, 2024

vizag

తీరం దాటిని మిచౌంగ్‌

తుఫాన్‌ ధాటికి నేలకొరిగిన చెట్లు కూలిన కరెంట్‌ స్తంభాలు..పలుచోట్ల విద్యుత్‌ అంతరాయం కొట్టుకు పోయిన గుడిసెలు..నీటమునిగిన పంటలు తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు..! తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణశాఖ హెచ్చరిక విశాఖపట్నం (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తుఫాన్‌ మిచౌంగ్‌.. తీరం దాటింది. చీరాల, బాపట్ల మధ్య.. తీరం దాటింది....

విశాఖలో పాలన ప్రారంభించడంపై సీఎం జగన్‌ కీలక ప్రకటన ..

విశాఖలో పర్యటించిన సీఎం జగన్ ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభం త్వరలోనే విశాఖ వస్తానన్న సీఎం డిసెంబర్‌ నాటికి విశాఖకు రాబోతున్నట్లు తెలిపారు.. పరిపాలనా విభాగమంతా ఇక్కడికే వస్తుందని.. ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని తెలిపారు. విశాఖలో సీఎం జగన్‌ ఇవాళ ఐటీ హిల్స్‌ దగ్గర ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. డిసెంబర్‌ నాటికి తాను కూడా విశాఖకు రాబోతున్నానని.. డిసెంబర్‌...

గుండెపోటుతో సింహం మృతి

విశాపట్నం : విశాఖ లోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌లో పద్దెనిమిదేళ్ల ఆడ సింహం మృతిచెందింది. వృద్దాప్యం కారణంగా గుండెపోటుతో మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. చనిపోయిన సింహం పేరు మహేశ్వరి. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ సమర్పించిన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం…వృద్దాప్యం కారణంగా మయోకార్డియల్‌ ఇన్‌ ఫ్రాక్షన్‌ (గుండెపోటు) కారణమని వైజాగ్‌ జూ క్యూరేటర్‌...

విశాఖ నుండి సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు రద్దు..ప్రయాణికులు అలర్ట్‌

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దుచేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని, వందేభారత్‌ స్టాపుల్లోనే ఇది ఆగుతుందని చెప్పారు. ఉదయం 7 గంటలకు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -