Saturday, May 18, 2024

vemula prashanth reddy

వేముల సమక్షంలో పలువురు చేరిక

బిఆర్‌ఎస్‌తోనే సంక్షేమం అన్న మంత్రి నిజామాబాద్‌ : సీఎం కేసిఆర్‌ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బాల్కొండ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు...

మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తికి సీఎం కేసీఆర్ నివాళి

వేముల కుటుంబానికి సంతాపం తెలిపిన సిఎం, ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నివాళులర్పించారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులోని మంత్రి నివాసానికి వెళ్లి మంజులమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -