Saturday, July 27, 2024

vande bharat express

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో జట్టు కట్టిన లెజెండ్స్ లీగ్ క్రికెట్

భారత్‌లో క్రీడలను ప్రోత్సహించడానికి దేశ వ్యాప్త ప్రచారానికి శ్రీకారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 17 రాష్ట్రాల్లో ప్రయాణించనున్న క్రికెట్, ఇతర క్రీడా దిగ్గజాలు క్రీడా బృందానికి స్వాగతం పలకనున్న ఇండియన్‌ రైల్వేస్‌ న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడలను ప్రోత్సహించేందుకు లెజెండ్స్‌ లీగ్ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ), ఇండియన్‌ రైల్వేస్‌ తో జట్టు కట్టింది. లెజెండ్స్‌ లీగ్‌ జాతీయ ప్రచారంలో భాగంగా 2023...

డెహ్రాడూన్‌ ఢిల్లీ మధ్య వందే భారత్‌

వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్‌ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ`హై స్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోడీగురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి ఢల్లీిని కలుపుతున్న ఆరవ వందే భారత్‌ రైలు ఇది. ఇప్పటివరకు దేశ రాజధాని...

హైదరాబాద్‌ నుంచి మరో ‘వందేభారత్’

హైదరాబాద్ - నాగ్‌పూర్ మధ్య మూడో రైలు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు రైళ్లు కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు మధ్య రైళ్లకు ప్రతిపాదనలు.. వందే భారత్ రైళ్లకు అనూహ్య ఆదరణ లభిస్తోందన్న అధికారులు.. హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా త్వరలోనే మూడోది కూడా రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -