హైదరాబాద్ : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోట్ల రూపాయలను దుబారా చేసిన ప్రభుత్వానికి పిండ ప్రధానం చేశారు బక్క జడ్సన్.. బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకొని రీ డిజైన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టి కోట్ల రూపాయలను దోచుకున్నారనడానికి...
ప్రమాద స్థాయికి చేరుతున్న జంట జలాశయాలు, ఉస్సేన్ సాగర్..
హుసేన్ సాగర్ ఎఫ్.టి.ఎల్. +513.41 మీ.ఎం.డబ్ల్యు : + 514.75 మీ.నీటి మట్టం 7.15 పీ.ఎం. ప్రస్తుతం +513.45 మీ.
జంట జలాశయాల నీటి లెవల్స్ :20-07-2023 తేదీ రాతి 08.00 గంటలకు
ఉస్మాన్ సాగర్ ఎఫ్.తీ.ఎల్. : 1790.0 ఫీట్స్ ( 3.90 టి.ఎం.సి. )ప్రస్తుతం :...
సెయిలింగ్ వీక్ ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళ సై..
పోటీల్లో మహిళలు పోటీపడటం ఎంతో గ్రేట్..
ఉస్సేన్ సాగర్ ని శుభ్రంగా ఉంచడం ప్రభుత్వం బాధ్యత..
వచ్చే ఏడాదికి ఈ పరిస్థితులు మారాలని ఆశిస్తున్నా : గవర్నర్..
హైదరాబాద్లో హుస్సెన్సాగర్ వద్ద జరిగిన సెయిలింగ్ వీక్ ముంగిపు ఉత్సవాలకు గవర్నర్ తమిళసై హాజరయ్యారు. సెయిలింగ్ పోటీల్లో మహిళలు కూడా పోటీపడటం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...