Friday, March 29, 2024

upsc

యూపీఎస్సీ తర‌హాలో టీఎస్‌పీఎస్సీ రూపకల్పన

ఏది చేసిన పారదర్శకంగా తప్పులు జరుగకుండా చూస్తాం మా ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగదు యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ కు వందేళ్ల చ‌రిత్ర ఉంది.. యూపీఎస్సీ పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోంది ,అవినీతి మ‌ర‌క అంట‌లేదు అందుకే ఆ పద్దతులను రాష్ట్రంలో అమలు చేయాలనీ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ :- యూపీఎస్సీ పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోంద‌ని, ఇంతవరకు...

ప్రక్షాళన దిశగా టీఎస్‌పీఎస్సీ

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ రూపకల్పన ఏది చేసిన పారదర్శకంగా తప్పులు జరుగకుండా చూస్తాం మా ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగదు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు వందేళ్ల చరిత్ర ఉంది.. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోంది, అవినీతి మరక అంటలేదు అందుకే ఆ పద్దతులను రాష్ట్రంలో అమలు చేయాలనీ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని,...

రెండోరోజూ బిజీగా సిఎం రేవంత్‌ రెడ్డి

యూపిపిఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో భేటీ న్యూఢిల్లీ : ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్‌ సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో భేటీ అయ్యారు. రేవంత్‌ తో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి , మరో ఇద్దరు ఐఏఎస్‌లు ఉన్నారు. యూపిపిఎస్సీ పనితీరు...

యూపీఎస్సీలో లీగల్, సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు..

కెమికల్, బాలిస్టిక్స్, టాక్సికాలజీ, ఆక్యుపేషనల్ హెల్త్, డాక్యూమెంట్స్ త‌దిత‌ర విభాగాల‌లో లీగల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, సైంటిస్ట్ బి, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ)...

యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో షాద్ నగర్ యువతి ఇప్పలపల్లి సుష్మితకు 384 ర్యాంక్..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం కుమార్తె సుష్మిత ఆల్ ఇండియా ర్యాంక్ 384 సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫైన‌ల్ ఫ‌లితాలు విడుద‌లైన సందర్భంగా పట్టణానికి చెందిన యువతి సుస్మిత 384 ర్యాంకు సాధించడం...

యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాలు విడుదల..

సివిల్స్ 2022లో 933 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీజనరల్ కోటాలో 345 మంది ఎంపికతొలి ర్యాంకు సాధించిన ఇషితా కిశోర్నారాయణపేట ఎస్పీ కూతురుకు మూడో ర్యాంకు.. న్యూ ఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/లో...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -