మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని కూడా సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను మెగాస్టార్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తూ ఉంది. అందిస్తుంది. తాజాగా...
ఇంధనం, ఆహార భద్రత, రక్షణ రంగాలపై సుదీర్ఘ చర్చ..
ఫ్రాన్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు యూఏఈ పర్యటనలో ఉన్నారు. అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శనివారం అబుదాబిలోని విమానాశ్రయంలో ప్రధాని మోదీ గారికి ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అనంతరం ఇద్దరు భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని...
యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
స్థానిక కరెన్సీలో వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు
ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ చేరుకున్నారు. శనివారం యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య భారత్-యూఏఈ దైపాక్షిక సంబంధాలు చర్చకు వచ్చాయి. ఇద్దరు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...